హైదరాబాద్లోని డాగ్ పార్క్లో కనిపించిందీ దృశ్యం. వాతావరణం చల్లబడటంతో పాటు వీకెండ్ కావడంతో హైదరాబాద్ వాసులు సరదాగా పార్కులకు వెళ్లి కాలక్షేపం చేశారు. అలాగే తమ పెంపుడు శునకాలతో హైటెక్ సిటీలోని డాగ్ పార్క్లోకి వెళ్లి సరదాగా గడిపారు. అక్కడ ఒక శునకంతో మరో శునకం ఇలా ఆడుతూ కనిపించింది. ఇక పార్క్లో ఏర్పాటు చేసిన కుక్క బొమ్మను చూసి ఓ శునకం ఇలా బెదిరించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఒంటెల పందేల గురించి మీకు తెలుసా