ఖమ్మం : జిల్లాలోని సత్తుపల్లి పట్టణంలోని జ్యోతి నిలయం పక్కన ఉన్న స్మృతి వనంలో మెగా హరితహారం నిర్వహించారు. సోమవారం ఒకేరోజు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఆరువేల మొక్కలు నాటారు. అనంతరం ఆయన నాటిన మొక్కకు ఏడాది కావడంతో కేక్ కట్ చేసి పుట్టిన రోజు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని పూర్తి హరిత తెలంగాణగా మార్చడం సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
టాయిలెట్లు శుభ్రం చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
యాదాద్రిలో వైభవంగా లక్షపుష్పార్చన
ఆగని పెట్రో వడ్డన.. లీటర్పై 35 పైసలు పెంపు
హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం