పెద్దపల్లి : సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని జిల్లాలోని కమాన్పూర్లో ఆది వరాహా స్వామికి ఆలయ చైర్మన్ ఇనగంటి ప్రేమలత ఆధ్వర్యంలో డైరెక్టర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సీఎం కేసీఆర్ సత్వరమే కోలుకొని ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ఉన్నంతాగా రాణించాలని ఆకాంక్షించారు. తెలంగాణ సమాజమంతా సీఎం వెంటే ఉన్నారని, అందరి ఆశీస్సులతో ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుడి జనరంజక పాలన అందిస్తారని వారు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఆలోచించి ఓటు వేయండి..అభివృద్ధికి పట్టం కట్టండి
అందరినీ ఒకే తీరుగా చూసే ఏకైక పార్టీ టీఆర్ఎస్
పాక్ డ్రోన్లపై బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు