చెన్నై: ఐదుసార్లు వరల్డ్ చెస్ చాంపియన్గా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్ తండ్రి కే విశ్వనాథన్ గురువారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశ్వనాథన్ వయసు 92 ఏళ్లు. గతంలో ఆయన దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్గా పని చేశారు. విశ్వనాథన్కు ముగ్గురు సంతానం. ఆనంద్ చెస్లో ఈ స్థాయికి చేరడంలో విశ్వనాథన్ పాత్ర ఎంతగానో ఉన్నట్లు అతని భార్య అరుణ చెప్పింది. ఆనంద్ సాధించిన అన్ని వరల్డ్ చాంపియన్షిప్ విజయాలను విశ్వనాథన్ చూశారని ఆమె తెలిపింది. తన భర్త సాధించిన విజయాలు చూసి ఆయన చాలా గర్వించాడని అరుణ చెప్పింది.
ఇవి కూడా చదవండి
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. మరో ఉద్ధీపన ప్యాకేజీ ప్రకటించనున్న కేంద్రం!
వ్యాక్సిన్ షాక్: తొలి డోసు కొవాగ్జిన్.. రెండో డోసు కొవిషీల్డ్
ఇంట్లోనే ఉన్నా కరోనా ఎలా వచ్చిందంటున్న స్టార్ హీరో
ఫైవ్ స్టార్ హోటళ్లలో కొవిడ్ బాధితులకు చికిత్స
కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఇండియా, పాకిస్థాన్ రహస్య చర్చలు!
IPL 2021: సహనం కోల్పోయిన కోహ్లి.. మందలించిన మ్యాచ్ రిఫరీ
దేశంలో కరోనా కల్లోలం.. రెండు లక్షలు దాటిన కేసులు
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని పూర్తిగా నిలిపేసిన యురోపియన్ దేశం