ఎప్పుడూ ట్రాఫిక్తో రద్దీగా ఉండే హైదరాబాద్ మహానగరంలో ఆదివారం సాయంత్రం కనిపించిందీ దృశ్యం. రెండు కొండల మధ్య నుంచి సూర్యుడు అస్తమిస్తున్నట్టు ఉన్న ఈ దృశ్యం చూపరులను ఆకర్షించింది. అందుకే అటుగా వెళ్తున్న ప్రజలు.. తమ వాహనాలను ఆపుకుని మరీ చల్లటి సాయంత్రం పూట సూర్యాస్తమయాన్ని ఆస్వాదించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
లాక్డౌన్ ఎఫెక్ట్ : రోడ్లపై జనాలే లేరు