ఈలలతో ప్రేక్షకులను ఎంకరేజ్ చేసిన విరాట్ కోహ్లీ

చెన్నై: చెపాక్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న రెండో టెస్టుకు అభిమానులను అనుమతించిన విషయం తెలిసిందే. 50శాతం ప్రేక్షకులకు అనుమతినివ్వడంతో సుమారు 14వేల మంది మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. రెండో రోజు, ఆదివారం ఆటలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనదైన స్టైల్తో అభిమానులను ఉత్సాహపరిచాడు. ఓవైపు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ పెవిలియన్కు క్యూ కడుతుండగా..విరాట్ విజిల్తో ఫ్యాన్స్ను ఎంకరేజ్ చేశాడు.
ఈలలతో ఉత్సాహపరచాలని చెన్నై ఫ్యాన్స్ను కోరాడు. 52 పరుగులకే సగం మంది ఇంగ్లీష్ ఆటగాళ్లు ఔటవడంతో కోహ్లీ సైతం మైదానంలోనే విజిల్ వేయడం విశేషం. మ్యాచ్ మధ్యలో కోహ్లీ చేతులతో సైగచేస్తూ ప్రేక్షకులను గట్టిగా ఈలల వేయాలని కోరడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ కేరింతలు, విజిళ్లతో మైదానం హోరెత్తింది.
When in Chennai, you #WhistlePodu! ????????#TeamIndia skipper @imVkohli egging the Chepauk crowd on & they do not disappoint. ???????? @Paytm #INDvENG
— BCCI (@BCCI) February 14, 2021
Follow the match ???? https://t.co/Hr7Zk2kjNC pic.twitter.com/JR6BfvRqtZ
తాజావార్తలు
- భారత విద్యుత్ వ్యవస్థపై చైనా సైబర్ దాడి
- ఏనుగు దాడిలో ఇద్దరు దుర్మరణం
- కోవిడ్ టీకా తీసుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్
- హీరోను అన్నా అనేసి నాలుక కరుచుకున్న లావణ్య
- వింగ్ కమాండర్ అభినందన్ విడుదల.. చరిత్రలో ఈరోజు
- చెప్పుతో కొట్టిందనే కోపంతో మహిళకు కత్తిపోట్లు!
- బీజేపీ ఎమ్మెల్సీకి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన కేటీఆర్
- బెంగాల్ సీఎం మమతతో భేటీ కానున్న తేజస్వి
- కామాఖ్య ఆలయాన్ని దర్శించిన ప్రియాంకా గాంధీ
- ఒక్క సంఘటనతో పరువు మొత్తం పోగొట్టుకున్న యూట్యూబ్ స్టార్