Sports
- Feb 07, 2021 , 00:45:52
VIDEOS
20 నుంచి హజారే ట్రోఫీ

న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఈ నెల 20 నుంచి మార్చి 14 వరకు జరుగనుంది. మొత్తం ఆరు వేదికల్లో బయోబబుల్ ఏర్పాట్ల మధ్య ఈ టోర్నీ నిర్వహించనున్నట్టు బీసీసీఐ శనివారం ప్రకటించింది. సూరత్, ఇండోర్, బెంగళూరు, కోల్కతా, జైపూర్లలో జరిగే మ్యాచ్ల షెడ్యూల్ను శనివారం విడుదల చేయగా.. మరో వేదికను త్వరలోనే ఖరారు చేయనుంది. ఐదు ఎలైట్ గ్రూప్లు, ఓ ప్లేట్ గ్రూప్ ఈ టోర్నీలో తలపడనున్నాయి. ఎలైట్ గ్రూప్-ఏలో హైదరాబాద్ ఉండగా.. మన జట్టు మ్యాచ్లు సూరత్లో జరుగనున్నాయి.
తాజావార్తలు
- మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు
- అమితాబ్ ఆరోగ్యంపై తాజా అప్డేట్..!
- స్వదస్తూరితో బిగ్ బాస్ బ్యూటీకు పవన్ సందేశం..!
- ఉపాధి హామీ పనులకు జియో ట్యాగింగ్
- 21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత
- మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి నరేష్’ పేరు మార్చేయ్ ..
- పూరీ వారసుడు ఈ సారైన హిట్ కొడతాడా..!
- కరోనా టీకా తీసుకున్న ప్రధాని మోదీ
- తెలుగు ఇండస్ట్రీలో విషాదం.. యువ నిర్మాత కన్నుమూత
MOST READ
TRENDING