Sports
- Jan 27, 2021 , 17:28:53
VIDEOS
కూతురితో రహానె డ్యాన్స్.. వీడియో వైరల్

చెన్నై: భారత్, ఇంగ్లాండ్ మధ్య మరో వారం రోజుల్లో చెన్నై వేదికగా టెస్టు సిరీస్ ఆరంభంకానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు కూడా చెన్నై చేరుకున్నాయి. కరోనా కారణంగా భారత ఆటగాళ్లు ఓ హోటల్లో ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉంటారు.
వైస్ కెప్టెన్ రహానె, రోహిత్ శర్మ, శార్దుల్ ఠాకూర్ ఇప్పటికే మ్యాచ్ వేదిక చెన్నై చేరుకున్నారు. ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులను వెంట తీసుకొచ్చుకునేందుకు బీసీసీఐ అనుమతించింది. దీంతో కొంతమంది క్రికెటర్లు తమ భార్య, పిల్లలతో ఇక్కడికి వచ్చారు. అందరూ క్వారంటైన్లో ఉండ్సాలి రావడంతో ఫ్యామిలీతోనే సరదాగా గడుపుతున్నారు.
రహానె తన కూతురుతో కలిసి డ్యాన్స్ చేశాడు. తొలి రోజు సరదా సరదాగా గడిచిందంటూ రహానె సతీమణి రాధిక ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసింది. క్వారంటైన్ మొదటి రోజు వినోదం అంటూ ఆమె ట్వీట్ చేసింది. కుమార్తెతో రహానె స్టెప్పులు వేస్తుండగా తీసిన వీడియోను షేర్ చేసింది.
తాజావార్తలు
- ఆంక్షలతో విసిగి : ఇండ్ల నుంచి పారిపోయిన నలుగురు బాలికలు!
- కూతురితో కమెడియన్ సత్య డ్యాన్స్..వీడియో
- నీరవ్ మోదీ కేసులో యూకే జడ్జి కీలక తీర్పు
- వికెట్లు టపటపా..భారత్ 145 ఆలౌట్
- పారిశుద్ధ్యాన్ని పక్కాగా చేపట్టాలి : డా. యోగితా రాణా
- నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్!
- రాజ్నాథ్సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్
- మహేశ్బాబుకు పెద్ద చిక్కే వచ్చింది..అదేంటో తెలుసా..?
- భార్య టీ చేయకపోవడం.. భర్తను రెచ్చగొట్టి దాడికి ప్రేరేపించడం కాదు..
- చేనేతకు చేయూతనిద్దాం : మంత్రి నిరంజన్ రెడ్డి
MOST READ
TRENDING