Sports
- Feb 18, 2021 , 02:43:55
VIDEOS
స్వర్ణ లక్ష్మి!

- మూడు పసిడి పతకాలతో మెరిసిన వెటరన్ అథ్లెట్
మల్కాజిగిరి, ఫిబ్రవరి 17: ఆటలకు వయసు అడ్డుకాదని 55 ఏండ్ల సుబ్బలక్ష్మి నిరూపించారు. మల్కాజిగిరికి చెందిన సుబ్బలక్ష్మి ఇటీవల మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎమ్ఎల్ఆర్ఐటీ)లో జరిగిన 7వ మాస్టర్స్ అథ్లెటిక్స్ టోర్నీలో మూడు స్వర్ణ పతకాలతో మెరిశారు. మహిళల 400 మీటర్లు, 200మీటర్లు, 100 మీటర్ల రేసులో ఔరా అనిపిస్తూ పసిడి పతకాలు ఒడిసిపట్టారు. ఐదు పదుల వయసులోనూ అథ్లెటిక్స్లో రాణిస్తున్న సుబ్బలక్ష్మిని మంత్రి మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యే హన్మంతరావు, కార్పొరేటర్ ప్రేమ్కుమార్ తదితరులు అభినందించారు.
తాజావార్తలు
- కాంగ్రెస్కు 25 సీట్లు కేటాయించిన డీఎంకే
- ప్రదీప్ హీరోయిన్ క్యూట్ పిక్స్ వైరల్
- దేశంలో కొత్తగా 18,711 పాజిటివ్ కేసులు
- హుజురాబాద్ శివారులో ప్రమాదం : ఒకరు మృతి
- మహేష్ బర్త్ డే రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్
- శర్వానంద్కు మెగాస్టార్, కేటీఆర్ సపోర్ట్..!
- తాజ్ మహల్ సాక్షిగా వివాహ వార్షికోత్సవం..
- భయపెడుతున్న భానుడి భగభగలు
- అమరచింత మాజీ ఎమ్మెల్యే మృతి
- కబడ్డీ కోర్టులో కొండెంగ.. నేను ఆడుతా!
MOST READ
TRENDING