వరంగల్ రూరల్ : అకాల వర్షానికి నెక్కొండ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో తడిసిన రైతుల ధాన్యాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎవరు కూడా అధైర్య పడొద్దన్నారు. అన్నదాతలను అన్ని విధాల ఆదుకుంటామన్నారు. రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తామని హామీనిచ్చారు.
ఇవి కూడా చదవండి..
నర్సుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి సత్యవతి రాథోడ్
లాక్ డౌన్ అమలును పరిశీలించిన మంత్రి ఐకే రెడ్డి
నర్సుల త్యాగం మానవీయమైనది : సీఎం కేసీఆర్
సేవకు మరో రూపం నర్సులు : మంత్రి శ్రీనివాస్ గౌడ్