Sports
- Dec 08, 2020 , 14:45:09
మాథ్యూ వేడ్ అర్ధసెంచరీ

సిడ్నీ: భారత్తో మూడో టీ20లో ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ వేడ్ అర్ధసెంచరీ సాధించాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన వేడ్ 34 బంతుల్లోనే హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో వికెట్లు కోల్పోతున్నా స్ఫూర్తిదాయక ప్రదర్శన చేస్తూ స్కోరు బోర్డును ముందుండి నడిపిస్తున్నాడు. రెండో టీ20లోనూ వేడ్ అర్ధశతకంతో రాణించిన విషయం తెలిసిందే.
దీపక్ చాహర్ బౌలింగ్లో వేడ్ అలవోకగా పరుగులు సాధిస్తున్నాడు. 12 ఓవర్లకు ఆస్ట్రేలియా 2 వికెట్లకు 101 పరుగులు చేసింది. ఇప్పటి వరకు వాషింగ్టన్ సుందర్ ఒక్కడే అరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్ వికెట్లను పడగొట్టాడు. జట్టు మెరుగైన స్కోరు సాధించడంతో హార్డ్హిట్టర్ మాక్స్వెల్(11), వేడ్(58) చెలరేగాలని చూస్తున్నారు.
Two 50s on the trot for Matthew Wade! #AUSvIND pic.twitter.com/a49KnI4gOJ
— cricket.com.au (@cricketcomau) December 8, 2020
తాజావార్తలు
- పక్కా కుట్రతోనే ఢిల్లీలో హింస: దిగ్విజయ్ సింగ్
- బిహార్లో కలకలం : బీజేపీ నేతపై కాల్పులు
- వరల్డ్ నంబర్ వన్ చేతిలో ఓడిన సింధు
- రైతు ఆందోళనపై 22 ఎఫ్ఐఆర్లు : రైతు నాయకులపై కేసులు
- చిక్కుల్లో విరాట్ కోహ్లి.. కేరళ హైకోర్టు నోటీసులు
- ఛత్తీస్గఢ్లో 24 మంది నక్సలైట్ల లొంగుబాటు
- స్నానాల గదుల్లోకి దూరి.. యువతుల లోదుస్తులు చించి..
- వేటగాళ్ల ఉచ్చుకు పులి మృత్యువాత
- ఆన్లైన్ క్లాస్లో టీచర్ను బురుడీ కొట్టించిన స్టూడెంట్
- ఆచార్యకు స్టార్ హీరో వాయిస్ ఓవర్..!
MOST READ
TRENDING