Sports
- Jan 13, 2021 , 18:41:36
శ్రీకాంత్ బోణీ..31 నిమిషాల్లోనే!

బ్యాంకాక్: భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్లో బోణీ కొట్టాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లోకి శ్రీకాంత్ ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత్కే చెందిన సౌరభ్ వర్మపై 21-12 21-11తో శ్రీకాంత్ విజయం సాధించాడు. ఏకపక్షంగా సాగిన పోరు కేవలం 31 నిమిషాల్లోనే ముగిసింది. మ్యాచ్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన కిదాంబి వరుస సెట్లను కైవసం చేసుకున్నాడు. మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు.
తాజావార్తలు
- ‘ప్రభుత్వ పెద్దలు సంయమనంతో మాట్లాడాలి’
- కరోనా వ్యాక్సిన్ తీసుకున్న డెంటిస్ట్కు అస్వస్థత
- ట్రాక్టర్ ర్యాలీ: 550 ట్విట్టర్ ఖాతాల సస్పెన్షన్!
- వరుణ్, నటాషా వెడ్డింగ్ : తాజా ఫోటోలు వైరల్
- వంటిమామిడి మార్కెట్యార్డును సందర్శించిన సీఎం కేసీఆర్
- 'ఆందోళన నుంచి వైదొలుగుతున్నాం'
- అధికారుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు
- బిగ్బాస్ ఫేం మెహబూబ్ 'ఎవరురా ఆ పిల్ల' వీడియో సాంగ్ కేక
- ఏపీలో కొత్తగా 111 మందికి కరోనా
- టాప్ 10 ఐటీ సేవల బ్రాండ్ ‘’ ఇన్ఫోసిస్
MOST READ
TRENDING