Sports
- Dec 27, 2020 , 00:18:23
హైదరాబాద్ కెప్టెన్గా తన్మయ్

హైదరాబాద్, ఆట ప్రతినిధి: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) శనివారం జట్టును ప్రకటించింది. తన్మయ్ అగర్వాల్ కెప్టెన్గా, బవనక సందీప్ వైస్ కెప్టెన్గా 20 మందితో జట్టును ఎంపిక చేసింది. నిలకడగా రాణిస్తున్న యువ క్రికెటర్లు ఠాకూర్ తిలక్వర్మ, త్యాగరాజన్, మికిల్ జైస్వాల్కు జట్టులో చోటు లభించింది. వచ్చే నెల 10 నుంచి కోల్కతాలో హైదరాబాద్ జట్టు మ్యాచ్లు ఆడనుంది.
తాజావార్తలు
- అనుమానం వద్దు.. తొలి టీకా నేనే వేయించుకుంటా : మంత్రి ఈటల
- వన్యప్రాణి వధ.. ఇద్దరిపై కేసు నమోదు
- భారీ మొసలిని కాపాడిన వన్యప్రాణుల సంరక్షకులు
- మిలిటరీతో లింక్స్:జియోమీపై ట్రంప్ నిషేధం!
- ప్రణాళికా బద్దంగా పని చేయాలి : వినోద్ కుమార్
- కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష
- తెలంగాణ ఓటరు జాబితా ప్రకటన..
- మోడీ అనుచరుడికి మండలి సీటు
- స్టాక్స్ ’ఫ్రై’డే: నిమిషానికి రూ.575 కోట్లు లాస్
- పిస్టల్తో బర్త్డే కేక్ కటింగ్.. వీడియో వైరల్
MOST READ
TRENDING