ఏడేళ్ల తర్వాత తొలి వికెట్ తీసిన శ్రీశాంత్.. వీడియో

ముంబై: టీమిండియా మాజీ పేస్ బౌలర్ శ్రీశాంత్ ఏడేళ్ల తర్వాత మళ్లీ కాంపిటిటివ్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. వచ్చీ రాగానే ఓ అద్భుతమైన బంతితో తన తొలి వికెట్ తీసుకున్నాడు. కేరళ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడుతున్న శ్రీశాంత్.. పుదుచ్చెరితో జరిగిన మ్యాచ్లో శ్రీశాంత్ 4 ఓవర్లు వేసి 29 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. తొలి ఓవర్లో 9 పరుగులు ఇచ్చిన శ్రీశాంత్.. రెండో ఓవర్లో పుదుచ్చెరి ఓపెనర్ ఫబిద్ అహ్మద్ను క్లీన్బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్లో కేరళ 6 వికెట్ల తేడాతో గెలిచింది. కమ్బ్యాక్లో తాను తీసిన తొలి వికెట్ వీడియోను శ్రీశాంత్ ట్విటర్లో షేర్ చేశాడు. ఇది కేవలం ఆరంభమే.. మీ ఆశీస్సులతో భవిష్యత్తులో మరిన్ని వికెట్లు తీసుకుంటానని చెప్పాడు.
Thanks a lot for all the support and love ..it’s just the beginning..with all of ur wishes and prayers many many many more to go..❤️????????????lots of respect to u nd family .. #blessed #humbled #cricket #bcci #kerala #love #team #family #india #nevergiveup pic.twitter.com/bMnXbYOrHm
— Sreesanth (@sreesanth36) January 11, 2021
తాజావార్తలు
- రాష్ర్టంలో తగ్గిన చలి తీవ్రత
- మారిన ఓయూ డిస్టెన్స్ పరీక్షల తేదీలు
- రానా- మిహికా బంధానికి తీపి గుర్తు
- సరికొత్త రికార్డ్.. కోటి దాటిన కరోనా టెస్టులు
- రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించనున్న జగన్
- మహేష్ ఫిట్నెస్ గోల్స్.. వీడియో వైరల్
- ‘కొవిడ్ నెగెటివ్’ నిబంధన ఎత్తేసిన పూరీ జగన్నాథ్ ట్రస్ట్
- శాకుంతలం చిత్రంపై గాసిప్స్.. క్లారిటీ ఇచ్చిన గుణశేఖర్
- పాతబస్తీలో పేలిన సిలిండర్.. 13 మందికి గాయాలు
- అరుణాచల్ప్రదేశ్ మాజీ గవర్నర్ కన్నుమూత