చాలారోజుల తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేసిన స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా. ఐపీఎల్లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ సారధిగా అద్భుతమైన పరిణితి కనబరిచిన అతనికి.. ఐర్లాండ్లో ఆడే టీమిండియా పగ్గాలు అంది�
శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. శనివారం జరిగిన రెండో టీ20లో మరో ఐదు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించిన హర్మన్ప్రీత్ కౌర్ జట్టు.. సిరీస్లో వరుసగా రెండో విజయాన్�
విరాట్ కోహ్లీ అంటే ఎగ్రెసివ్నెస్కు పెట్టింది పేరు. కానీ అభిమానులతో మాత్రం నవ్వుతూ ఉంటాడీ స్టార్ ప్లేయర్. సడెన్గా మైదానంలోకి దూసుకొచ్చిన వాళ్లతో కూడా చక్కగా సెల్ఫీలు దిగిన సందర్భాలు ఎన్నో. అలాంటి కోహ�
తనకు అవకాశం ఉంటే ఆసియన్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ రెండూ ఆడతానని భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా (Bajrang Punia) వెల్లడించాడు. అయితే ఈ రెండు టోర్నమెంట్ల మధ్య కనీసం గ్యాప్ ఉంటేనే అలా చేయగలుగుతానని చెప్పాడు. ట�
ప్రస్తుతం భారత జట్టులో యువ ఆటగాళ్లకు కొదవలేదు. తమకు దక్కిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ముగిసిన సౌతాఫ్రికా సిరీస్లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు. మరో ఓపెనర
ప్రపంచ క్రికెట్లో మోడర్న్ గ్రేట్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండే ఆటగాడు విరాట్ కోహ్లీ. అయితే అతనికి ధోనీ వంటి మెంటార్ దొరకడం వల్లనే అది సాధ్యమైందని పాకిస్తాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ అన్నాడు. 19 ఏళ్ల వయసు�
శ్రీరామ్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఆటగాళ్ల వేలం విశాఖపట్నంలో నిర్వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వేలం పాటను నిర్వహించి 120 మంది స్థానిక క్రికెటర్లకు అవకాశాలు కల్పించారు. వచ్చే నెల 6 వ తేదీ నుంచి మినీ ఐ�
తమకు నచ్చిన ఆటగాడు అద్భుతంగా ఆడినప్పుడు వారి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. అయితే ఆ అభిమానం హద్దులు మీరితే చూడటానికి వికారంగా ఉంటుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెట్ అభిమానుల అభ�
లీడ్స్: ఇంగ్లండ్ ఆల్రౌండర్, టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టి, 100 వికెట్లు తీసిన ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశాడు. లీడ్స్లో న్యూజిలాండ్�
బ్యాటర్ల పట్టుదలకు బౌలర్ల కృషి తోడవడంతో లీస్టర్షైర్తో జరుగుతున్న వామప్ మ్యాచ్లో భారత్ మంచి ప్రదర్శన నమోదు చేసింది. ఓవర్నైట్ స్కోరు 246/8 వద్దే రోహిత్ సేన తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. లీస్టర్�
ఆసియా హ్యాండ్బాల్ క్లబ్ లీగ్ చాంపియన్షిప్ మ్యాచ్లు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీలకు మూడోరోజైన శుక్రవారం అల్ అరబీ(ఖతార్) 38-19తో టీస్పోర్ట్స్(భారత్)పై అద్భుత విజయం సాధించింది.
ఇప్పటికే లంకేయుల చేతిలో సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. ఆఖరి వన్డేలో ఓదార్పు విజయం దక్కించుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన చివరి పోరులో ఆసీస్ 4 వికెట్ల తేడాతో లంకను చిత్తుచేసింది. �
ప్రతిష్ఠాత్మక థామస్ కప్లో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్తో పాటు బధిర ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన షేక్ జాఫ్రిన్ను ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి �