రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా-బీజాపూర్ సరిహద్దుల్లో శనివారం భద్రతాసిబ్బందిపై జరిగిన నక్సల్స్ దాడిలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. ఘటనా స్థలంలో ఉన్న ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఆ సంస్థ ట్విట్టర్లో వెల్లడించింది. కాగా శనివారం రాత్రి వరకు ఉన్న సమాచారం ప్రకారం నక్సల్స్ దాడిలో మొత్తం ఐదుగురు భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోగా అందులో ఇద్దరు, గాయపడిన 31 మందిలో 16 మంది, గల్లంతైన 21 మందిలో ఏడుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కొవిడ్పై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష..!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్.. స్టార్ ప్లేయర్కు కరోనా
దేశంలో కరోనా ఉగ్రరూపం.. 24గంటల్లో 93,249 కేసులు
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్కు కరోనా
నీళ్లను కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చని మీకు తెలుసా..?