హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ నుంచి భారత స్టార్ ప్లేయర్ సానియా జంట మొదటి రౌండ్లోనే నిష్క్రమించింది. యూఎస్ రలూకా ఒలారు, నదియా కిచెనోక్తో జరిగిన డబుల్స్లో సానియా మీర్జా, కోకో వందేవెఘే జంట ఓడిపోయింది. దీంతో టోర్నీ మొదటి రౌండ్లోనే సానియా జంట టోర్నీ నుంచి వెనుదిరిగింది.