ఖమ్మం జిల్లా వైరాలో జూలూరుపాడు మండలానికి చెందిన సుమారు 200 కాంగ్రెస్ కుటుంబాల వారు మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వెంచిర్యాల్కు చెందిన 25 మంది బీజేపీ నాయకులు వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
–వైరా/ ముప్కాల్