రంగారెడ్డి : జిల్లాలోని మాడ్గుల మండలంలోని దిల్వార్ఖాన్పల్లిలో ఆదివారం విద్యాదాఘాతానికి గురై పబ్బు అంజయ్యగౌడ్ (50) అనే వ్యక్తి మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటి ఆవరణలో ఉన్న సంపులో నీటిని తోడేందుకు అంజయ్య బోర్మోటర్ను అన్చేశారు.
ప్రమాదవశాత్తు బోర్మోటర్ కు చేతివేలు తగిలి విద్యుదాఘాతానికి గురై అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆమనగల్లు ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త
బైక్ను ఢీకొట్టిన లారీ..ఆర్ఎస్ఐ మృతి
రంజాన్ కిట్లను పంపిణీ చేసిన మంత్రి అల్లోల
సీనియర్ ఫొటోగ్రాఫర్ సలీం మృతి పట్ల మంత్రి వేముల సంతాపం