Sports
- Feb 13, 2021 , 16:19:07
VIDEOS
స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయిన భారత్

చెన్నై: ఇంగ్లాండ్తో రెండో టెస్టులో టీమ్ ఇండియా స్వల్ప వ్యవధిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. భారీ శతకంతో చెలరేగిన ఓపెనర్ రోహిత్ శర్మ(161: 231 బంతుల్లో 18ఫోర్లు, 2సిక్సర్లు) జాక్ లీచ్ బౌలింగ్లో ఔటయ్యాడు. రోహిత్ మరో బ్యాట్స్మన్ రహానెతో కలిసి 150కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మొయిన్ అలీ వేసిన 76వ ఓవర్లోనే రహానె(67: 149 బంతుల్లో 9ఫోర్లు) బౌల్డ్ అయ్యాడు. క్రీజులో కుదురుకున్న జోడీ వెనుదిరగడంతో ఇంగ్లాండ్ ఊపిరిపీల్చుకున్నది. 76 ఓవర్లు ముగిసేసరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. రిషబ్ పంత్, అశ్విన్ క్రీజులో ఉన్నారు.
Rohit Sharma's fantastic innings comes to an end on 161.
— BCCI (@BCCI) February 13, 2021
Well played, Hitman ????#INDvENG pic.twitter.com/VaA89YMCcq
తాజావార్తలు
- ఈసారి ధోనీ చెత్త రికార్డు సమం చేసిన కోహ్లి
- టైమ్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై మహిళా రైతులు
- ఒకే రోజు 13 లక్షల మందికి వ్యాక్సిన్
- ప్రియా ప్రకాశ్ మరో తెలుగు సినిమా .. ఫస్ట్ లుక్ విడుదల
- భార్యతో కలిసి మొక్కలు నాటిన ఎంపీ సీఎం శివరాజ్
- రైల్వే బాదుడు.. ఇక ప్లాట్ఫామ్ టికెట్ రూ.30
- సుశాంత్ కేసు.. వెయ్యి పేజీలపైనే ఎన్సీబీ చార్జ్షీట్
- రక్షణ బడ్జెట్ను పెంచిన చైనా
- గాలి సంపత్ నుండి 'పాప ఓ పాప..' వీడియో సాంగ్ విడుదల
- పాతబస్తీలో ఆకతాయిల బీభత్సం
MOST READ
TRENDING