Sports
- Feb 13, 2021 , 11:01:30
VIDEOS
రోహిత్ అర్ధ సెంచరీ.. భారత్ 77/1

చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. సున్నా పరుగులకే శుభ్మన్ గిల్(0) వికెట్ కోల్పోయినప్పటికీ, రోహిత్ శర్మ ( 57) అర్ధ సెంచరీతో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. రోహిత్ వన్డే తరహాలో బ్యాట్ ఝుళిపిస్తూ వీలైన్నని ఎక్కువ పరుగులు రాబడుతున్నాడు. మరో ఎండ్లో ఉన్న పుజారా ( 20) ఆచితూచి ఆడుతూ చెత్త బంతులని బౌండరీకి తరలిస్తున్నాడు. ఈ టెస్ట్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకునో్న భారత్ వీలైనన్ని పరుగులు చేసి ఇంగ్లండ్ను ఇబ్బందులోకి నెట్టాలని చూస్తుంది. కాగా, తొలి టెస్ట్లో భారత్ ఘోర పరాజయాన్ని చవి చూడగా, రెండో టెస్ట్లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది.
తాజావార్తలు
- పూరీ తనయుడు మరింత రొమాంటిక్గా ఉన్నాడే..!
- ఎమ్మెల్సీ ప్రచారంలో దూసుకుపోతున్న సురభి వాణీదేవి
- కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
- దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు
- మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు
- అమితాబ్ ఆరోగ్యంపై తాజా అప్డేట్..!
- స్వదస్తూరితో బిగ్ బాస్ బ్యూటీకు పవన్ సందేశం..!
- ఉపాధి హామీ పనులకు జియో ట్యాగింగ్
- 21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత
- మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
MOST READ
TRENDING