చెపాక్ టెస్టు: ఇంగ్లాండ్ టార్గెట్ 482

చెన్నై: ఇంగ్లాండ్తో రెండో టెస్టులో ఆతిథ్య భారత్ తిరుగులేని స్థితిలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్లో రవిచంద్రన్ అశ్విన్(106) మెరుపు శతకానికి తోడు కెప్టెన్ విరాట్ కోహ్లీ(62) అర్ధసెంచరీతో రాణించడంతో 286 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 195 పరుగులు కలుపుకొని ఇంగ్లాండ్కు భారత్ 482 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లాండ్ స్పిన్నర్లు మెయిన్ అలీ(4/98), జాక్ లీచ్(4/100) మాత్రమే వికెట్లు పడగొట్టారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విఫలమైన అశ్విన్ మాత్రం చెలరేగిపోయాడు. రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాట్మెన్ తడబడినప్పటికీ అశ్విన్ ఇంగ్లీష్ బౌలర్లకు ధీటుగా సమాధానం చెప్పాడు. కష్టంగా మారుతున్న పిచ్పై గొప్ప ప్రదర్శన చేశాడు.
భారత్
తొలి ఇన్నింగ్స్:329
రెండో ఇన్నింగ్స్:286
ఇంగ్లాండ్
తొలి ఇన్నింగ్స్:134
A sensational century from R Ashwin has helped India to 286.
— ICC (@ICC) February 15, 2021
The hosts have set England a target of 482!#INDvENG ➡️ https://t.co/DSmqrU68EB pic.twitter.com/U5j7Q5QuVg
తాజావార్తలు
- నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి ‘మహా’ నమూనాలు
- ఇండో-పాక్ సంబంధాల్లో కీలక పరిణామం.. మళ్లీ చర్చలు షురూ!
- రెచ్చిపోయిన పృథ్వీ షా.. మెరుపు డబుల్ సెంచరీ
- కఠిక పేదరికాన్ని నిర్మూలించాం.. ప్రకటించిన చైనా అధ్యక్షుడు
- కళ్లు దుకాణాల్లో సీసీ కెమెరాలు
- షాకింగ్ : పక్కదారి పట్టిందనే ఆగ్రహంతో భార్యను హత్య చేసి..
- క్రికెట్లో ఈయన రికార్డులు ఇప్పటికీ పదిలం..
- పవన్ కళ్యాణ్తో జతకట్టిన యాదాద్రి చీఫ్ ఆర్కిటెక్ట్
- వీడియో : గంటలో 172 వంటకాలు
- ఫలక్నుమాలో భారీగా లభించిన పేలుడు పదార్థాలు