Sports
- Jan 23, 2021 , 00:27:03
VIDEOS
సింధు నిష్క్రమణ

- థాయ్లాండ్ ఓపెన్
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ సింధు 13-21, 9-21 తేడాతో రచానోక్ ఇటానోన్(థాయ్లాండ్) చేతిలో ఓటమిపాలైంది. పురుషుల సింగిల్స్లో సమీర్వర్మ 13-21, 21-19, 20-22తో ప్రపంచ మూడో ర్యాంకర్ అండర్స్ అంటోన్సెన్(డెన్మార్క్)పై పోరాడి ఓడాడు. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్సాయిరాజ్ రాంకీరెడ్డి, అశ్విని పొనప్ప ద్వయం 18-21, 24-22, 22-20తో మలేషియా జోడీ పెంగ్సూన్, లు యింగ్పై గెలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్లో సాత్విక్, చిరాగ్ శెట్టి ద్వయం 21-18, 24-22తో మలేషియా జోడీపై గెలిచింది.
తాజావార్తలు
- డే అంతా ‘ఫ్రై’: నిమిషానికి రూ.1450 కోట్లు లాస్!
- క్రికెట్కు యూసుఫ్ పఠాన్ గుడ్బై
- మిషన్ భగీరథ భేష్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి
- ఆన్లైన్లోనే నామినేషన్లు వేయొచ్చు!
- భాగ్యశ్రీ అందానికి ఫిదా అవ్వాల్సిందే..వీడియో
- పంజాబ్లో కనిపించిన యూఎఫ్వో.. వీడియో వైరల్
- గుర్తు తెలియని వాహనం ఢీకొని.. ఇద్దరు యువకులు మృతి
- ఫైజర్ వ్యాక్సిన్ సింగిల్ డోస్తో వైరస్ సంక్రమణకు చెక్!
- ఐదు రాష్ట్రాల ఎన్నికలు: గంటసేపు పొలింగ్ పొడిగింపు
- సీఆర్పీఎఫ్ జవాన్లకు సైనిక హెలికాప్టర్ సదుపాయం
MOST READ
TRENDING