భారత్-ఆస్ట్రేలియా సన్నాహక మ్యాచ్ డ్రా

సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా-ఏ రెండో సన్నాహక మ్యాచ్ డ్రాగా ముగిసింది. డే-నైట్ వామప్ మ్యాచ్ను భారత బ్యాట్స్మెన్, బౌలర్లు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. కంగారు గడ్డపై ప్రతిష్ఠాత్మక టెస్టు సిరీస్కు మొత్తంగా టీమ్ఇండియాకు మంచి ప్రాక్టీస్ లభించింది. ఇక తుది జట్టు కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ దృష్టిసారించనుంది. యువ ఓపెనర్ పృథ్వీ షా మినహా బ్యాట్స్మన్ మంచి జోరు కనబర్చడంతో తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందో ఆసక్తికరంగా మారింది. నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ డిసెంబర్ 17 నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభంకానుంది.
మ్యాచ్ స్కోర్లు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 194
ఆస్ట్రేలియా-ఏ తొలి ఇన్నింగ్స్: 108
భారత్ రెండో ఇన్నింగ్స్: 386/4 డిక్లేర్డ్
ఆస్ట్రేలియా-ఏ రెండో ఇన్నింగ్స్: 307/4
The three-day pink-ball game between Australia A and India ends in a draw.
— BCCI (@BCCI) December 13, 2020
India 194 and 386/4d
Australia 108 and 307/4
???????? Courtesy: Getty Images Australia pic.twitter.com/vMZhk2WNuc
Dinner Break on Day 3:
— BCCI (@BCCI) December 13, 2020
Australia A 200/4 and need 273 runs more to win. pic.twitter.com/Aac28tGPcy