Sports
- Jan 07, 2021 , 00:25:58
ఒలింపిక్స్లో స్వర్ణమే లక్ష్యం

- హెచ్ఎఫ్ఐ చీఫ్ జగన్మోహన్ రావు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: ఒలింపిక్స్లో భారత్ స్వర్ణం సాధించాలనేదే తమ లక్ష్యమని జాతీయ హ్యాండ్బాల్ సమాఖ్య(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు అన్నారు. దీని కోసం దేశంలోని రాష్ర్టాలన్నీ టీమ్ఇండియాలా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ప్రతిభావంతులైన ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చేందుకు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. జగన్మోహన్రావును పంజాబ్ హ్యాండ్బాల్ సంఘం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో హెచ్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు ఆనందీశ్వర్పాండే, పంజాబ్ ప్రతినిధులు ప్రీత్పాల్సింగ్, వినయ్ కుమార్, అమన్బీర్సింగ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- వంద రోజుల్లో వెయ్యి కంటి శస్త్రచికిత్సలు
- అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం
- వుయ్ షుడ్ నెవర్ వేస్ట్ గుడ్ క్రైసిస్: హీరో చైర్మన్
- ‘ఈడబ్ల్యూసీ’తో అగ్రవర్ణ పేదలకు న్యాయం : కేటీఆర్
- ఎనీ బుక్ @ ఇంటర్నెట్
- కార్పొరేట్కు దీటుగా నేత కార్మికులు ఎదగాలి
- గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
- ‘పల్లె ప్రగతి’తో సత్ఫలితాలు
- కొత్త హంగులతో కోట
- బడులు సిద్దం చేయాలి
MOST READ
TRENDING