Sports
- Feb 07, 2021 , 14:39:51
VIDEOS
పుజారా, పంత్ అర్ధసెంచరీలు

చెన్నై: ఇంగ్లాండ్తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత బ్యాట్స్మెన్లు రిషబ్ పంత్(54), చెతేశ్వర్ పుజారా(53) అర్ధశతకాలు సాధించారు. మూడో రోజు, ఆదివారం ఆటలో టీ విరామ సమయానికి తొలి ఇన్నింగ్స్లో భారత్ 4 వికెట్లకు 154 పరుగులు చేసింది. రెండో సెషన్లో ఇంగ్లాండ్ బౌలర్లు కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రహానెలను ఔట్ చేసి పట్టుబిగించారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పంత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ స్కోరు బోర్డును ముందుండి నడిపిస్తున్నాడు. పంత్, పుజారా ద్వయం ఐదో వికెట్కు 81 రన్స్ జోడించారు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 578 పరుగులకు ఆలౌటైంది.
FIFTY!
— BCCI (@BCCI) February 7, 2021
A well made half-century for @cheteshwar1. His 29th in Tests.
Live - https://t.co/VJF6Q62aTS #INDvENG @Paytm pic.twitter.com/79nlxrk7YF
తాజావార్తలు
- ఆ నగరంలో మాంసం.. గుడ్లు నిషేధం!..
- నేను ఐటెంగాళ్ ను కాదు: అనసూయ
- ప్రైవేటు రంగంలో స్థానిక రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ ఆమోదం
- కొవిడ్-19 సర్టిఫికెట్పై ప్రధాని ఫోటో ప్రచార ఎత్తుగడే : తృణమూల్ కాంగ్రెస్
- ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- చివరి టెస్టుకు నెట్స్లో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్
- టాప్-10 బిలియనీర్లలో జాక్మా మిస్?!
- వీడియో : ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన ఎమ్మెల్యే
- అంగన్ వాడీల సమస్యలన్నీ పరిష్కరిస్తాం
- బెంగాల్లో అరాచక వాతావరణం కనిపిస్తోంది : యూపీ సీఎం
MOST READ
TRENDING