Sports
- Dec 23, 2020 , 00:34:13
పాకిస్థాన్కు ఓదార్పు విజయం

నేపియర్ (న్యూజిలాండ్): వరుస పరాజయాలతో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన పాకిస్థాన్ జట్టు.. మంగళవారం న్యూజిలాండ్తో జరిగిన చివరి టీ20లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా 1-2తో సిరీస్ను ముగించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 173 పరుగులు చేసింది. కాన్వే (63) టాప్ స్కోరర్. పాక్ బౌలర్లలో ఫహీమ్ అష్రఫ్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో కొత్త టెస్టు కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ (59 బంతుల్లో 89; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్తో చెలరేగడంతో పాక్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసి నెగ్గింది.
తాజావార్తలు
- ఇండోనేషియాలో భూకంపం, 42 మంది మృతి
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయవతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ
- చిరంజీవి బిగ్ సర్ప్రైజ్.. 2021లో డబుల్ డోస్ ఇస్తున్నాడా..?
- హైదరాబాద్-చికాగో నాన్స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభం
MOST READ
TRENDING