Sports
- Feb 12, 2021 , 01:43:24
VIDEOS
పాక్ బోణీ

లాహోర్: టెస్టు సిరీస్లో దక్షిణాఫ్రికాపై పూర్తి ఆధిపత్యం కనబర్చి సిరీస్ క్లీన్స్వీప్ చేసిన పాకిస్థాన్ టీ20ల్లోనూ బోణీ కొట్టింది. గురువారం ఇక్కడ జరిగిన తొలి టీ20లో పాకిస్థాన్ 3 పరుగుల తేడాతో నెగ్గింది. రిజ్వాన్ (64 బంతు ల్లో 104 నాటౌట్; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. రిజ్వాన్ ఒంటరి పోరాటం చేయగా.. అతడికి రెండో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ హెండ్రిక్స్ (54), మలాన్ (44) పోరాడినా ఫలితం లేకపోయింది.
తాజావార్తలు
- రెండో పెళ్లి వార్తలపై మరోసారి సీరియస్ అయిన సురేఖ వాణి
- ఐటీఐఆర్ ప్రాజెక్ట్కు ఆమోదం తెలపండి
- దారుణం : పెండ్లి పేరుతో భార్య కజిన్పై లైంగిక దాడి!
- లండన్లో ఘనంగా మహిళా దినోత్సవం
- సరస్సు నీటి అడుగున పడి.. ఆరు నెలలైనా పనిచేస్తున్న ఐఫోన్
- ధూమపానంతో డిప్రెషన్.. సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి
- 32ఏళ్లుగా రాళ్లు మాత్రమే తింటున్నాడు..ప్రతిరోజూ పావు కేజీ!
- న్యూ లాంఛ్ : 17న భారత మార్కెట్లో షియోమి రెడ్మి టీవీ!
- విదేశాలకు వెళ్తున్నారా? ఇవి తెలుసుకోండి
- మహిళలకు సముచిత ప్రాధాన్యం : ఎమ్మెల్సీ కవిత
MOST READ
TRENDING