Sports
- Jan 30, 2021 , 00:47:01
VIDEOS
పాకిస్థాన్ గెలుపు

కరాచీ: స్పిన్నర్లు సత్తాచాటడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 14 ఏండ్ల తర్వాత పాక్లో పర్యటిస్తున్న సఫారీ జట్టుకు మొదటి మ్యాచ్లోనే ఓటమి ఎదురైంది. అరంగేట్ర స్పిన్నర్ నౌమన్ అలీ (5/35), యాసిర్ షా (4/79) విజృంభించడంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 245 పరుగులకు ఆలౌటైంది. శుక్రవారం నాలుగో రోజు ఆటలో 88 పరుగుల సునాయాస లక్ష్యాన్ని పాకిస్థాన్ మూడు వికెట్లు కోల్పోయి ఛేధించింది. అజహర్ అలీ (31 నాటౌట్), బాబర్ ఆజమ్ (30) రాణించారు. దక్షిణాఫ్రికాతో ఇప్పటి వరకు 27 టెస్టులు ఆడిన పాక్ జట్టుకు ఇది ఐదో విజయం మాత్రమే.
తాజావార్తలు
- కొట్లాటల కాంగ్రెస్ పట్టభద్రులకేం చేస్తుంది..
- కళ్లెదుటే అభివృద్ధి
- నేటి నుంచి చీదెళ్ల జాతర
- ఆ ఊరు.. ఓ ఉద్యానం
- సంత్ సేవాలాల్ త్యాగం చిరస్మరణీయం
- పెట్రో భారం తగ్గించాలంటే ఇలా చేయాల్సిందే: ఆర్బీఐ
- అరకొర పనులు..
- పకడ్బందీగా పట్టభద్రుల ఎన్నికలు
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్డ్రా
- అలాంటి పేరు తెచ్చుకుంటే చాలు!
MOST READ
TRENDING