Sports
- Jan 30, 2021 , 00:47:01
VIDEOS
మార్చిలో ఫెడ్కప్

పాటియాలా: ఫెడ్కప్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ను మార్చి 15 నుంచి 19 వరకు నిర్వహించాలని భారత అథ్లెటిక్ సమాఖ్య (ఏఎఫ్ఐ) నిర్ణయించింది. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్ అయిన ఫెడ్కప్ను కొవిడ్-19 మార్గదర్శకాలకు లోబడి నిర్వహిస్తామని ఏఎఫ్ఐ శుక్రవారం వెల్లడించింది. ‘కరోనా మహమ్మారి కాలంలో ఎస్వోపీని పకడ్బందీగా పాటిస్తూ పోటీలు నిర్వహిస్తాం. నిబంధనలను ఉల్లంఘించిన వారిని పోటీల నుంచి బహిష్కరిస్తాం’ అని ఏఎఫ్ఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఎంట్రీలు పంపిన తర్వాత ఈవెంట్లో పాల్గొనని అథ్లెట్లను భవిష్యత్తులో జరుగనున్న పోటీలకు కూడా అనుమతించబోమని అందులో పేర్కొంది. పాటియాలాలోని స్పోర్ట్స్ సెంటర్లో ఫెడ్కప్ 24వ ఎడిషన్ పోటీలు నిర్వహించనున్నారు.
తాజావార్తలు
- ఎన్నికల రోజును సెలవుదినంగా భావించొద్దు: మంత్రి కేటీఆర్
- తెలంగాణ టూరిజం అంబాసిడర్గా బిగ్బాస్ హారిక
- బెంగాల్ పోరు : ఐదుగురు ఎమ్మెల్యేలు గుడ్బై..దీదీ పార్టీకి ఎదురుదెబ్బ!
- జీలపల్లిలో వడదెబ్బతో వ్యక్తి మృతి
- 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ఘనంగా నిర్వహిస్తాం: సీఎం కేసీఆర్
- స్వచ్ఛంద ఈపీఎఫ్వో సభ్యులకు ‘ప్రత్యేక నిధి’!
- టీటీవీ దినకరణ్తో జతకట్టిన ఓవైసీ
- మేడ్చల్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
- మచ్చలేని వ్యక్తిత్వం సురభి వాణీదేవి సొంతం
- ఎన్ఐఏకు.. ముఖేష్ ఇంటి వద్ద కలకలం రేపిన వాహనం కేసు దర్యాప్తు
MOST READ
TRENDING