అమరావతి : ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. నిత్యం పాజిటివ్ కేసులు వేలల్లో పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,096 కేసులు నమోదయ్యాయి.
వైరస్ బారినపడి 2,194 మంది కోలుకున్నారు. 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,48,231కి పెరిగింది.
9,05,266 మంది కోలుకోగా.. 35,592 యాక్టివ్ కేసులున్నాయి. 7,373 మంది మరణించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి