Sports
- Dec 27, 2020 , 00:18:13
న్యూజిలాండ్ 222/3

మౌంట్ మాంగనీ: కెప్టెన్ కేన్ విలియమ్సన్ (94 బ్యాటింగ్; 8 ఫోర్లు, ఒక సిక్సర్) అదరగొట్టడంతో పాకిస్థాన్తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ మెరుగైన స్థితిలో నిలిచింది. బాక్సింగ్ డే టెస్టులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన కివీస్ శనివారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. పాక్ యువ పేసర్ షాహీన్ అఫ్రిది (3/55) ధాటికి.. ఓపెనర్లు లాథమ్ (4), బ్లండెల్ (5) పెవిలియన్ బాట పట్టడంతో న్యూజిలాండ్ 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో టేలర్ (70)తో కలిసి విలియమ్సన్ మూడో వికెట్కు 120 పరుగులు జోడించాడు. తర్వాత నికోల్స్ (42).. కెప్టెన్కు చక్కటి సహకారం అందించాడు.
తాజావార్తలు
- ఆఫ్ఘన్లో కారుబాంబు పేలుడు:35 మంది మృతి
- ఇండోనేషియాలో భూకంపం, 42 మంది మృతి
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయవతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ
- చిరంజీవి బిగ్ సర్ప్రైజ్.. 2021లో డబుల్ డోస్ ఇస్తున్నాడా..?
MOST READ
TRENDING