హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎనిమిది మంది తాసిల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది. జోన్-5కు చెందిన ఎనిమిది మంది తాసిల్దార్లను బదిలీ చేస్తూ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.