ఒసిజెక్ (క్రొయేషియా): షూ టింగ్ ప్రపంచకప్లో భారత ద్వయం మను బాకర్ – సౌరభ్ చౌదరి రజత పతకం కైవసం చేసుకుంది. శనివారం ఇక్కడ జరిగిన 10 మీటర్ల ఎయిర్పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగం ఫైనల్లో మను-సౌరభ్ 12-16 తేడాతో రష్యా జోడీ విటాలినా – అర్టెమ్ చెర్నోసోవ్ చేతిలో పరాజయం పాలయ్యారు.