Sports
- Dec 23, 2020 , 00:34:10
స్వదేశానికి కోహ్లీ

అడిలైడ్: టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి బయలుదేరాడు. జనవరిలో తన భార్య అనుష్క శర్మ తొలి సంతానానికి జన్మనివ్వనుండడంతో పితృత్వ సెలవులపై విరాట్ భారత్కు వస్తున్నాడు. అడిలైడ్ డే అండ్ నైట్ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం నేపథ్యంలో విమానమెక్కే ముందు జట్టు సభ్యులతో కోహ్లీ మాట్లాడాడు. ఆత్మైస్థెర్యంతో సిరీస్లో మిగిలిన మూడు టెస్టులు ఆడాలని సూచించాడు. విరాట్ గైర్హాజరీలో సీనియర్ బ్యాట్స్మన్ అజింక్య రహానే టీమ్ఇండియాకు సారథ్యం వహించనున్నాడు. రెండో టెస్టు ఈ నెల 26న మెల్బోర్న్లో ప్రారంభం కానుంది.
తాజావార్తలు
- టీమిండియాను సర్కస్లో జంతువులలాగా చూశారు!
- WEF సదస్సులో 28న ప్రధాని ప్రసంగం..!
- కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ.. 14 మంది అరెస్ట్
- ఢిల్లీలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు.. ఎవరు వాళ్లు?
- వ్యాక్సిన్ తీసుకున్న ఆశావర్కర్ మృతి
- పటాన్చెరులో ఏటీఎం చోరీకి విఫలయత్నం
- నేను ఐశ్వర్యరాయ్ కుర్రాడినంటూ ఓ వ్యక్తి హల్ చల్
- అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ.. ఇద్దరు మృతి
- దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు
- దేశంలో కోల్డ్వేవ్ పరిస్థితులు
MOST READ
TRENDING