రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. ఉదయం 10 గంటల తర్వాత జనాలు ఇంటికే పరిమితమవుతున్నారు. నగరాలు, పట్టణాల్లో వివిధ ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసుకుని మరి కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలయ్యేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఉదయం 10 గంటల తర్వాత రోడ్లు ఇలా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి