న్యూఢిల్లీ: ఢిల్లీలోని లోధీ రోడ్ పోలీస్ స్టేషన్కు చెందిన ఓ పోలీస్ అధికారి తన మంచి మనసు చాటుకున్నారు. లోధీ రోడ్ శ్మశానవాటిక వద్ద విధి నిర్వహణలో ఉన్న ఏఎస్ఐ రాకేశ్కుమార్.. నిత్యం ఎంతో మంది కరోనా మృతుల దహన సంస్కారాల నిర్వహణలో సాయం చేశారు. ఇప్పటికే 1100 మంది కరోనా రోగుల అంత్యక్రియలకు తాను సాయపడ్డానని రాకేశ్ కుమార్ చెప్పారు. తాను ఇప్పటికే రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నానని, అయినా అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటూ విధి నిర్వహణలో పాల్గొంటున్నానని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తన బిడ్డ పెండ్లిని కూడా వాయిదా వేసుకున్నానని రాకేశ్ కుమార్ వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
గొర్రెకు పిల్లి మసాజ్..వీడియో వైరల్
అక్కడ మే 12 నుంచి సంపూర్ణ లాక్డౌన్..!
దేశంలో కరోనా పరిస్థితిపై ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు..!
హ్యాట్రిక్.. బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం
ఐపీఎల్ వాయిదా.. ఆ 10 నిమిషాల్లో ఏం జరిగింది?
ఫేస్బుక్, ట్విటర్ నిషేధం.. సొంత ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్న ట్రంప్
రాష్ట్రానికి మరో రెండు రోజుల వర్ష సూచన