84ఏండ్ల తర్వాత ఆ ఘనత సాధించిన తొలి కెప్టెన్ రూట్

చెన్నై: టెస్టు క్రికెట్లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా లెజండరీ బ్యాట్స్మన్ సర్ డాన్ బ్రాడ్మాన్ తర్వాత వరుసగా 150కు పైగా పరుగులు చేసిన రెండో కెప్టెన్గా ఇంగ్లీష్ సారథి రూట్ నిలిచాడు.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్తో జరుగుతోన్న తొలి టెస్టులో రూట్ ఈ ఫీట్ సాధించాడు. కెరీర్లో 100వ టెస్టు ఆడుతున్న రూట్ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 1937లో టెస్టు క్రికెట్లో వరుసగా 150కి పైగా రన్స్ చేసిన మొట్టమొదటి కెప్టెన్గా బ్రాడ్మాన్ చరిత్ర సృష్టించాడు.
84ఏండ్ల తర్వాత 150+ స్కోర్లతో హ్యాట్రిక్ మైలురాయి అందుకున్న మొదటి కెప్టెన్గా రూట్ నిలవడం విశేషం. ఇటీవల శ్రీలంక పర్యటనలోనూ సూపర్ ఫామ్లో రూట్ వరుసగా 228, 186 పరుగులతో చెలరేగాడు.
1⃣5⃣0⃣ up for Joe Root!
— ICC (@ICC) February 6, 2021
A double century on the cards for the England skipper?#INDvENG | https://t.co/gnj5x4GOos pic.twitter.com/4unnuv0GUj
తాజావార్తలు
- ‘ఉప్పెన’ సినిమాలో సుకుమార్ షేర్ ఎంత ?
- అంబారీపేటలో పౌరహక్కుల దినోత్సవం
- వేలం విధానంలో క్రికెట్ టోర్నమెంట్లు వద్దు..!
- ఉగాది నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు: టీటీడీ
- కాంగ్రెస్ బలహీనపడిందన్నది వాస్తవం: కపిల్ సిబల్
- సురభి వాణీ దేవిని గెలిపించుకోవాలి : మంత్రి హరీశ్
- బెంగాల్ పోల్ షెడ్యూల్ : ఈసీ నిర్ణయంపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం
- రోడ్సేఫ్టీ వరల్డ్ సిరీస్లో స్టార్ క్రికెటర్లు
- లొల్లి పెట్టొద్దన్నందుకు తల్లీకొడుకుకు కత్తిపోట్లు
- ఇలా చేస్తే రైతులు దిగి వస్తారన్న బాబా రాందేవ్