Sports
- Jan 31, 2021 , 00:56:25
VIDEOS
ఆసియా క్రికెట్ అధ్యక్షుడిగా షా

న్యూఢిల్లీ: ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) అధ్యక్షుడిగా బీసీసీఐ కార్యదర్శి జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. శనివారం జరిగిన ఏసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) చీఫ్ నజ్ముల్ హసన్ స్థానంలో షా బాధ్యతలు చేపట్టాడు. ‘కరోనా కష్టకాలంలోనూ ఏసీసీ సమర్థవంతంగా పనిచేసింది. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగిస్తాం’ అని జై షా అన్నాడు. ఏసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన జై షాకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ శుభాకాంక్షలు తెలిపాడు. ‘షా పనితీరు నాకు తెలుసు. అతడి ప్లానింగ్ అమోఘం. ఆటపట్ల అతడి ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి’ అని దాదా పేర్కొన్నాడు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్ పలువురు క్రికెటర్లు అభినందనలు తెలిపారు.
తాజావార్తలు
- గాయపడ్డ నిహారిక.. సేవలు చేస్తున్న చైతన్య
- ఏపీలో ఘోర ప్రమాదం : ముగ్గురు మృతి
- అఫీషియల్: ఎన్టీఆర్ హోస్ట్గా ఎవరు మీలో కోటీశ్వరులు
- శివరాత్రి ఉత్సవాలు.. మంత్రి ఐకే రెడ్డికి ఆహ్వానం
- బండి సంజయ్పై మంత్రి శ్రీనివాస్గౌడ్ ఫైర్
- 5 మిలియన్ ఫాలోవర్స్ దక్కించుకున్న యష్..!
- కాంగ్రెస్కు 25 సీట్లు కేటాయించిన డీఎంకే
- ప్రదీప్ హీరోయిన్ క్యూట్ పిక్స్ వైరల్
- దేశంలో కొత్తగా 18,711 పాజిటివ్ కేసులు
- హుజురాబాద్ శివారులో ప్రమాదం : ఒకరు మృతి
MOST READ
TRENDING