ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భారత్ నెం.2

మెల్బోర్న్: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టీమ్ఇండియా మళ్లీ రెండో స్థానాన్ని నిలుపుకున్నది. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్ మరో 30 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. మొత్తం 390 పాయింట్లు, 72.2 పాయింట్ల శాతంతో ఛాంపియన్షిప్ పట్టికలో భారత్ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది.
భారత్తో రెండో టెస్టులో ఓటమిపాలైన ఆసీస్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. ఆస్ట్రేలియా ప్రస్తుతం 322 పాయింట్లు, 76.6 పాయింట్ల శాతంతో ఉంది. చాంపియన్షిఫ్ ఫైనల్ జట్లను నిర్ధారించేందుకు ఐసీసీ పాయింట్ల శాతాన్ని ప్రకటించింది. భారత్తో రెండో టెస్టులో స్లో ఓవర్రేట్ కారణంగా ఆస్ట్రేలియా మ్యాచ్ ఫీజులో ఐసీసీ 40 శాతం కోత పెట్టిన విషయం తెలిసిందే. ఆసీస్ ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల నుంచి 4 పాయింట్లను కూడా తగ్గించారు.
New Zealand keep themselves in contention of making it to the final of the ICC World Test Championship ????
— ICC (@ICC) December 30, 2020
The #WTC21 standings table after the first #NZvPAK Test ???? pic.twitter.com/IZnHHIPT0S
తాజావార్తలు
- ఇండోనేషియాలో భూకంపం, 42 మంది మృతి
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయవతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ
- చిరంజీవి బిగ్ సర్ప్రైజ్.. 2021లో డబుల్ డోస్ ఇస్తున్నాడా..?
- హైదరాబాద్-చికాగో నాన్స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభం