Sports
- Dec 04, 2020 , 14:20:57
రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా

క్యాన్బెరా: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (1), కెప్టెన్ విరాట్ కోహ్లి (9) ఔటయ్యారు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ధావన్ క్లీన్ బౌల్డ్ కాగా.. స్వెప్సన్ బౌలింగ్లో కోహ్లి అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కోహ్లి సేన 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. రాహుల్, శాంసన్ క్రీజులో ఉన్నారు.
తాజావార్తలు
- సూర్య-బోయపాటి కాంబోలో సినిమా..!
- బిగ్బీ వీడియోపై గీతా గోపీనాథ్ స్పందన
- బెల్లో టెక్నీషియన్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు
- అందరికీ సమాన అవకాశాలు : మంత్రి కేటీఆర్
- గుడ్ న్యూస్ చెప్పిన అరియానా.. !
- ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏంచేస్తోంది : పవన్ కల్యాణ్
- 15 రోజుల్లో పీవీ విజ్ఞాన వేదిక పనులు ప్రారంభం
- మేలో కాంగ్రెస్ ప్లీనరీ.. అప్పుడే కొత్త అధ్యక్షుడి ఎన్నిక
- బెంగాల్ మంత్రి రాజీవ్ బెనర్జి రాజీనామా
- మా సెర్చ్ ఇంజిన్ను ఆపేస్తాం.. గూగుల్ హెచ్చరిక
MOST READ
TRENDING