స్వాతంత్య్ర భారత్ 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ను దేశవ్యాప్తంగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్ఆయరు. 75 వారాల పాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి.