న్యూఢిల్లీ: మాజీ ఎన్నికల కమిషనర్ జీవీజీ కృష్ణమూర్తి (86) కన్నుమూశారు. వృద్ధాప్యంలో తలెత్తే ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. భారత న్యాయ సేవా విభాగం అధికారి అయిన కృష్ణమూర్తి 1993లో ఎన్నికల కమిషనర్గా విధులు నిర్వర్తించారు.