Sports
- Feb 07, 2021 , 21:37:00
VIDEOS
త్వరలో స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభిస్తా: అశోక్ దిండా

న్యూఢిల్లీ: భారత పేస్ బౌలర్ అశోక్ దిండా ఇటీవల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డే, టీ20, టెస్టులకు గుడ్బై చెప్పాడు. త్వరలో క్రికెట్ అకాడమీని ప్రారంభించనున్నట్లు బెంగాల్ మాజీ క్రికెటర్ అశోక్ దిండా ప్రకటించాడు.
ఆటగాళ్లకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటానని వెల్లడించాడు. 'దిండా అకాడమీ ఆఫ్ పేస్ బౌలింగ్' అని శిక్షణా అకాడమీకి పేరుపెట్టనున్నట్లు తెలిపాడు. మరొకొన్ని నెలల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పాడు. దశాబ్దకాలానికి పైగా దేశవాళీ క్రికెట్లో రాణించిన దిండా యువ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వివరించాడు.
తాజావార్తలు
- వ్యాపారుల కోసం రూపే సాఫ్ట్ పీఓఎస్
- రైడింగ్ మోడ్స్తో సరికొత్త అపాచీ
- సీఐఐ తెలంగాణ చైర్మన్గా సమీర్ గోయల్
- మొక్కను తొలగించిన ఇద్దరికి జరిమానా
- టీవీ ధరలకు రెక్కలు!
- పంత్ పవర్
- ముత్తూట్ చైర్మన్ కన్నుమూత
- సెహ్వాగ్ 35 బంతుల్లో 80 నాటౌట్
- మంత్రి కొప్పులను కలిసిన గద్దర్
- ఈ-కొలి బ్యాక్టీరియాతో క్యాన్సర్..!
MOST READ
TRENDING