మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచందర్రావుపై వాణీదేవి గెలుపొందారు. వాణీదేవి గెలుపుతో తెలంగాణ భవన్తో పాటు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్లో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరిపాయి.