Sports
- Jan 05, 2021 , 02:39:38
మహేశ్వరికి ప్రోత్సాహం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: బెంగళూరు వేదికగా జరిగే జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ శిబిరానికి తెలంగాణ యువ అథ్లెట్ మహేశ్వరి తొలిసారి ఎంపికైంది. పేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతున్న మహేశ్వరికి సాయ్ గోపీచంద్ మైత్రా ఫౌండేషన్ చేయూత అందించింది. వ్యక్తిగత ఖర్చుల కోసం మహేశ్వరికి గోపీచంద్ తల్లి పుల్లెల సుబ్బరావమ్మ పదివేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్తో పాటు గోపీచంద్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
- వ్యాక్సినేషన్పై అపోహలు వద్దు
- రూ.1,883 కోట్ల మద్యం తాగేశారు
- శివ నిస్వార్థ సేవలు అభినందనీయం
- ఆర్మీ ర్యాలీలో తెలంగాణ సత్తా చాటాలి
- పట్టణ వేదిక.. ప్రగతి కానుక
- లక్ష్యంపై గురి!
- దళిత రైతు కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు
- చంద్రబోస్ జయంతిని జయప్రదం చేయాలి
MOST READ
TRENDING