Sports
- Nov 30, 2020 , 21:21:52
నీటి తొట్టిలో పడి బాలుడి మృతి

ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని బోరిగాం గ్రామంలో ఇంటి ముందట ఉన్న నీటి తొట్టిలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన లక్ష్మి, ఎల్లప్ప దంపతులకు ముగ్గురు సంతానం. వీరి చిన్న కొడుకు గంగాధర్(2) ఇంటి ముందు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడ్డాడు. ఆలస్యంగా గమనించిన కుటుంబసభ్యులు, బయటకు తీసి భైంసా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యులు పరీక్షించి, బాలుడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
తాజావార్తలు
- అంబరంలో విన్యాసాలు అదుర్స్
- థాయ్లాండ్ విజేత మారిన్
- తలైవాకు షాక్: డీఎంకేలోకి రజనీ మాండ్రం నేతలు
- ‘పేదింటి’ స్వప్నం సాకారం
- మహా మానవహారానికి మద్దతు
- పట్టణాలకు దీటుగా పల్లెల అభివృద్ధి
- ఫేస్బుక్, ట్విట్టర్లకు కేంద్రం ఝలక్:21న విచారణకు రండి!
- అంబులెన్స్లతో మెరుగైన వైద్య సేవలు
- మౌలిక వసతులు కల్పిస్తాం..
- కొంగ.. చిట్టి కొంగ
MOST READ
TRENDING