Sports
- Dec 04, 2020 , 13:22:39
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

క్యాన్బెరా: టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్తో టీమిండియా తరఫున నటరాజన్ టీ20 అరంగేట్రం చేస్తున్నాడు. ఈ మ్యాచ్కు పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. కేఎల్ రాహుల్.. ధావన్తో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. తుది జట్టులో మనీష్ పాండే, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చహర్లకు చోటు దక్కింది.
తాజావార్తలు
- యాదాద్రిలో వైభవంగా నిత్యకల్యాణం
- 'ధరణితో భూ రికార్డులు వ్యక్తుల చేతుల్లోంచి వ్యవస్థలోకి'
- శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
- నన్ను ఫాలో కావొద్దు..రియాచక్రవర్తి వీడియో వైరల్
- రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
- చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్పై విప్ బాల్క సుమన్ సమీక్ష
- "ఉపశమనం కోసం లంచం" కేసులో డీఎస్పీ, ఇన్స్పెక్టర్ అరెస్ట్
- క్రాక్ 2 ఆయనతో కాదట..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
- స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
- భారత్ గిఫ్ట్.. స్వీకరించిన భూటాన్ ప్రధాని
MOST READ
TRENDING