Sports
- Dec 02, 2020 , 14:53:44
నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

క్యాన్బెరా: ఇండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయింది. 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. విజయం కోసం పోరాడుతోంది. ఇప్పటికే ఓపెనర్ లాబుషేన్ (7), స్టీవ్ స్మిత్ (7), హెన్రిక్స్ (22), కెప్టెన్ ఫించ్ (75) వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్పై భారత్ పట్టు బిగించినట్లే కనిపిస్తోంది. ఈ మ్యాచ్లోనే వన్డే అరంగేట్రం చేసిన నటరాజన్ తొలి వికెట్ తీయగా.. ఆ తర్వాతి రెండు వికెట్లు శార్దూల్ ఠాకూర్ ఖాతాలోకి వెళ్లాయి. టాప్ ఫామ్లో ఉన్న ఫించ్ను జడేజా ఔట్ చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 26 ఓవర్లలో 4 వికెట్లకు 133 పరుగులు చేసింది. విజయం కోసం ఇంకా 170 పరుగులు చేయాల్సి ఉంది.
తాజావార్తలు
- జాతీయ యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళి
- మీ 'టిప్' కో దండం సారూ...!
- ప్రధాని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
- బారికేడ్లను బ్రేక్ చేసిన అన్నదాతలు.. వీడియో
- 'రిపబ్లిక్ డే' ఎలా మొదలైంది ?
- రవితేజ బర్త్డే.. సెలబ్స్ శుభాకాంక్షలు
- గడ్డ కట్టిన మంచుపై గణతంత్ర దినోత్సవ వేడుకలు.. వీడియో
- సనత్నగర్లో రౌడీషీటర్ దారుణ హత్య
- ఏప్రిల్ 21న భద్రాద్రి సీతారామ కల్యాణోత్సవం
- ఊహించని ట్విస్ట్.. బాలీవుడ్కు వెళుతున్న నాగ చైతన్య!
MOST READ
TRENDING