Sports
- Feb 18, 2021 , 16:44:02
VIDEOS
ఆస్ట్రేలియా బౌలర్ రిచర్డ్సన్ సంచలనం.. వేలంలో రూ.14 కోట్లు

చెన్నై: ఆస్ట్రేలియా యువ పేస్ బౌలర్ జై రిచర్డ్సన్ ఐపీఎల్ వేలంలో సంచలనం సృష్టించాడు. రూ.1.5 కోట్ల బేస్ ప్రైస్తో ఎంట్రీ ఇచ్చిన అతన్ని పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.14 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసింది. ఈ అనామక పేస్ బౌలర్ వేలంలో ఇంత భారీ ధర పలకడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. బిగ్ బాష్ లీగ్లో అతనికి సక్సెస్ పేస్ బౌలర్గా పేరుంది. మరో ఆస్ట్రేలియ బౌలర్ కూల్టర్నైల్ను రూ.5 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
తాజావార్తలు
- దేశవ్యాప్తంగా 10వేల కంపెనీల మూత.. ఎందుకంటే?!
- చికిత్స పొందుతూ యాసిడ్ దాడి బాధితురాలు మృతి
- మనువాడే వ్యక్తితో స్టైలిష్ ఫొటో దిగిన మెహరీన్
- దేశంలో కొత్తగా 15,388 కొవిడ్ కేసులు
- రైతు ఆందోళనలపై బ్రిటన్ ఎంపీల చర్చ.. ఖండించిన భారత్
- అమ్మమ్మ మాదిరిగా హావభావాలు పలికించిన సితార- వీడియో
- అభివృద్ధిని చూసి ఓటెయ్యండి : ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి
- మహిళను ముక్కముక్కలుగా నరికేశారు..
- తొమ్మిదికి పెరిగిన మృతులు.. ప్రధాని సంతాపం
- 37 రోజుల పసిబిడ్డకు కరోనా పాజిటివ్
MOST READ
TRENDING